తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతున్నది. తొలిరౌండ్లో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నది. మొదటి రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి.. సమీప టీడీపీ అభ్యర్థికంటే 32,397 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..