Andhrapradesh-news
- Dec 02, 2020 , 20:08:07
' 'ఉచిత' ప్రచారానికి ధన్యవాదాలు చంద్రబాబూ!'

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. 'అసెంబ్లీ సాక్షిగా నీ 'ఉచిత' ప్రచారానికి ధన్యవాదాలు చంద్రబాబూ. నీ 14 ఏళ్ల పాలనలో గజం స్థలం పేదలకు ఉచితంగా ఇచ్చావా? లోన్లతో ఇల్లు అంటూ పేదలను అప్పులపాల్జేశావ్. ఉచిత ఇల్లు ఇస్తుంటే గజాలు లెక్కలు తీస్తున్నావ్. సొంత ఇళ్లుతో పేదల కళ్ళలో ఆనందం, నీకు కడుపు మంట తప్పదు.' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ
MOST READ
TRENDING