Andhrapradesh-news
- Dec 05, 2020 , 16:51:34
రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

అమరావతి: రూ.లక్ష లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి చిక్కాడు విఆర్ఓ. విఆర్ఓ గంగాధర్ చిత్తూరు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బసినికొండ విఆర్ఓ గా పనిచేస్తున్న గంగాధర్ ఓ రైతు నుంచి రూ.లక్ష నగదు తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు. రామకృష్ణ అనే రైతు నుంచి భూమికి సంబంధించి ఆన్ లైన్ నమోదు కోసం విఆర్ఓ గంగాధర్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రైతు రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.దీంతో శనివారం ఏసీబీ అధికారులు అతను వల పన్నిపట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెనీలో అండర్-19 కప్ అందుకున్న భారత్
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
- భార్యపై అనుమానంతో కూతురు ఉసురుతీశాడు
- మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి
- ఆ బిల్లులు రైతులకు అర్థం కాలేదు : రాహుల్ గాంధీ
- పోలీసులను పరామర్శించనున్న హోంమంత్రి అమిత్ షా
- క్రికెటర్ శిఖర్ ధావన్పై ఛార్జిషీట్
- టెన్త్ అర్హతతో రైల్వేలో 374 అప్రెంటిస్లు
- దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు : రాహుల్
MOST READ
TRENDING