ఆచార్య..టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల నుంచి నిర్మాణ దశలో ఉంది. కోవిడ్ ఎఫెక్ట్ తో ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. వీలైనంత త్వరగా మిగిలిన కొంతభాగం షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఆచార్య షూటింగ్ జులైలో మొదలు కానుందట.
జులైలో సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ చిత్రీకరణ జరుపనున్నారట. కోవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఆచార్య ఫైనల్ షెడ్యూల్ 20 రోజుల షూట్ తో ముగియనుంది. మొత్తానికి చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్..!
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com