Andhrapradesh-news
- Jul 21, 2020 , 06:32:33
శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత

తిరుమల : తిరుపతి నగరంలో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆఫ్ లైన్లో జారీ చేస్తున్న 3 వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి టోకెన్లు జారీ చేసే తేదీని తిరిగి తెలియజేస్తామని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.
తిరుమల దేవస్థానంలో ఇప్పటికే 160 మంది సిబ్బందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 16 మంది అర్చకులకు కరోనా సోకింది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో టీటీడీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతోంది.
తాజావార్తలు
- చెత్త తీసుకురండి.. కడుపు నిండా భోజనం చేయండి..
- ఒకేసారి రెండు వైపులా రనౌటైన బ్యాట్స్మన్.. వీడియో
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
- కిసాన్ ర్యాలీ : ముంబైకి బారులుతీరిన రైతులు
- బైడెన్ వలస విధానానికి గూగుల్, ఆపిల్ సీఈఓల ప్రశంసలు
- రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీ
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
MOST READ
TRENDING