అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ 21,452 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 19,095 మంది కోలుకున్నారు. 89 మంది మృతి చెందారు.
ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 13,44,386కి పెరిగాయి. 11,38,028 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 8,988కి చేరాయి. మొత్తం 8,988 ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 90,750 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.