Andhrapradesh-news
- Feb 23, 2021 , 18:40:07
VIDEOS
ఏపీలో పెరిగిన కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి వారిలో చికిత్సకు కోలుకొని 84 మంది డిశ్చార్జి అయ్యారు. విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8,89,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,81,666 మంది చికిత్సకు కోలుకున్నారు.
మరో 575 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టివరకు 7168 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 28,268 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నేటివరకు 1,37,75,253 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఏ1 ఎక్స్ప్రెస్ రివ్యూ
- నలుగురితో పారిపోయి.. లక్కీ డ్రాలో ఒకరిని పెండ్లాడింది
- కూతురిని వేధిస్తున్న యువకుడికి మందలింపు : మహిళను కాల్చిచంపిన ఆకతాయి!
- పసిబిడ్డలకు ఉరేసి.. తానూ ఉసురు తీసుకుని..!
- తీరానికి కొట్టుకొచ్చిన.. 23 అడుగుల మిస్టరీ సముద్ర జీవి
- కరోనా టీకా వేయించుకున్న రాజస్థాన్ సీఎం
- కివీస్తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
MOST READ
TRENDING