చెన్నై: ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త, నటుడు శరత్కుమార్తో పాటు మరో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ బుధవారం చెన్నైలోని ఓ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పీలు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. ఓ సినీ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న రూ.1.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో భాగంగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులు రాధిక దంపతులపై కేసు పెట్టారు. కేసును విచారించిన కోర్టు.. ఏడాది జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్