మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సోమవారం నుంచి సడలించనుంది. 5 అంచెల అన్ లాక్ ప్లాన్ లో భాగంగా విడతల వారిగా కోవిడ్ కేసుల శాతం ప్రకారం ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.
అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో థియేటర్లు రీఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముంబైలో థియేటర్లు 50 శాతం కెపాసిటీతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్వహించుకోవచ్చు. కేసులు తగ్గుతుండటం అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఎప్పుడు తగ్గుతాయో, సినిమా థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అవుతాయో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Recommended Content by ntnews.com