అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తున్నది. నిత్యం10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71 మంది మృతి చెందారు.
మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోలాక్డౌన్ తప్పేలా లేదన్న భావన వ్యక్తమవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి