అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడం కాదు” అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. జగన్ అముల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తిచేస్తున్నారని మంత్రి వివరించారు