Andhrapradesh-news
- Nov 30, 2020 , 15:29:11
దుర్గమ్మ ఆలయంలో...మరో వివాదం.

అమరావతి: దుర్గమ్మ ఆలయంలో మరో వివాదం కలకలంరేపుతున్నది. ఆలయ చైర్మన్ పైల సోమినాయుడు జన్మదిన వేడుకలు దైవసన్నిధిలో జరుపడం వివాదాస్పదమైంది. దేవాలయ ప్రాగణంలో కేక్ కట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివరణ కోరగా కేక్లో గుడ్డు లేదని సమాధానమిచ్చారు. ఆలయంలో కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్ను సోమినాయుడు కట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని హిందూ పరిరక్షణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
MOST READ
TRENDING