అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 2332 మంది కోలుకున్నారు. 15 మంది మరణించారు.
ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 9,55,455కు చేరింది. 9,07,598 కోలుకోగా.. 40469 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 7,388కి పెరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి