Agriculture
- May 30, 2020 , 15:08:04
VIDEOS
ఆదర్శ సాగుతో లాభాల దిగుబడులు సాధిస్తున్న రైతు దంపతులు

మంచిర్యాల: సేంద్రియం, పంటమార్పిడి రామన్న, రాధ దంపతుల సాగు రైలుకు రెండు పట్టాల వంటివి. రసాయనాలు వాడరు.. వేసిన పంట వేయరు.. రెండేండ్ల నుంచి తమకున్న రెండెకరాల నల్లరేగడి పొలంలో వారు అనుసరిస్తున్న సాగుపద్ధతులు ఆదర్సంగా నిలిచి లాభాల దిగుబడులు అందిస్తున్నాయి. ప్రణాళికాబద్ధమైన పంటలే రైతును నిలబెడతాయన్న సీఎం కేసీఆర్ మాటలు అక్షర సత్యాలని మంచిర్యాలకు చెందిన రైతు రామన్న అంటున్నారు. ఆయన మాటల్లోనే విందాం..
తాజావార్తలు
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
MOST READ
TRENDING