దండేపల్లి, సెప్టెంబర్ 26: టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మంచిర్యాల ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం లక్షెట్టిపేటలోని ఫంక్షన్హాల్లో దండేపల్లి మండల టీఆర్ఎస్ ప్రధాన, యూత్ కమిటీలను ప్రకటించారు. సోషల్ మీడియాలో చు రుకుగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్షాల విమర్శలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. గతంలో ఎన్నుకున్న కమిటీలనే కొనసాగించారు.
టీఆర్ఎస్ మండల ప్రధాన కమిటీ..
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా చుంచు శ్రీనివాస్(మామిడిపెల్లి), ప్రధాన కార్యదర్శిగా బండారి వెంకటేశ్(పెద్దపేట), ఉపాధ్యక్షుడిగా కర్నాల రమణయ్య, బొమ్మెన మల్లేశ్, కోమటిపల్లి యుగేంధర్, అధికార ప్రతినిధిగా మెంగని సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చొప్పదండి రమేశ్, మగ్గిడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా ఒడ్డె ప్రభాకర్, కమ్మల సాగర్, పోడేటి లక్ష్మణ్గౌడ్, ప్రచార కార్యదర్శులుగా ఎల్.బాపు, ఇండ్ల కోటేశ్, జెల్లపెల్లి శంకరయ్య, కోశాధికారిగా మేకల తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా మల్లేశ్, బుచ్చన్న, తిరుపతి, రా జయ్య, సత్తయ్య, లక్ష్మి, మల్లేశ్ను ఎన్నుకున్నారు.
మండల యూత్ కమిటీ…
దండేపల్లి మండల టీఆర్ఎస్ యూత్ విభాగం కమిటీను ఎన్నుకున్నారు. యూత్ మండల అధ్యక్షుడిగా గాండ్ల నరేశ్ (దండేపల్లి), ప్రధాన కార్యదర్శిగా అల్లంల సంతోష్(దండేపల్లి), ఉపాధ్యక్షుడిగా బోడకుంట వెంకటేశ్, గొల్లపెల్లి అజయ్గౌడ్, జిడ్డిగి సురేశ్, అధికార ప్రతినిధిగా నానవేని హరీశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కొల్లూరీ రవి, బిల్లకూరి మహేశ్, సంయుక్త కార్యదర్శులుగా కిరణ్, ఈశ్వర్, ప్రచార కార్యదర్శులుగా చక్రపాణి, సాయి, శ్రవణ్, కోశాధికారిగా అశోక్, కార్యవర్గ సభ్యులుగా సత్తయ్య, సుధాకర్, నరేశ్గౌడ్, రవి, సుమన్, శ్రీను, తిరుపతిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, వైస్ ఎంపీపీ అనిల్కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.
పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం
హాజీపూర్, సెప్టెంబర్ 26 : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో క్రమశిక్షణతో నడుచుకోవాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సూచించారు. ఆదివారం ఆయన నివాస గృహం లో హాజీపూర్ మండల, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఎన్నికైన గ్రామ కమిటీలతో పాటు మంచిర్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, పీఏసీఎస్ చైర్మన్లు కర్నమామిడి కొట్టె సత్తయ్య, పడ్తన్పల్లి మల్రాజు రామారావు, సందెల వెంకటేశ్, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ పూస్కరి శ్రీనివాస్ రావు, మండలం సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రధాన కమిటీ..
మండల అధ్యక్షుడిగా మొగిళి శ్రీనివాస్ (వేంపల్లి), ఉపాధ్యక్షుడిగా రావుల వెంకటేశ్ (ముల్కల్ల), కండె మల్లేశ్ (గడ్పూర్), అల్లం నాగ య్య (గొల్లపల్లి), ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్రావు (టీకానపల్లి), అధికార ప్రతినిధి దూసారపు రవిగౌడ్ (దొనబండ), ఆర్గనైజింగ్ కార్యదర్శి రేగుంట లింగయ్య (పడ్తన్పల్లి), కందుల తిరుపతి (రాపల్లి), సంయుక్త కార్యదర్శి గడ్డం ముకుంద రెడ్డి (కర్ణమామిడి), ఎనగంటి శ్రీనివాస్ గౌడ్ (బుద్ధిపల్లి), అత్తె తిరుపతి (నంనూర్), ప్రచార కార్యదర్శి మట్టపెల్లి వెంకటేశ్వర్ రావు (నర్సింగాపూర్), పర్వతి రాజేశ్ (హాజీపూర్), బొప్పు తిరుపతి (గడ్పూర్), కోశాధికారి జాల శ్రీనివాస్ (పెద్దంపేట), కార్యవర్గ సభ్యులు గోపు లింగయ్య, మల్క రాజమల్లు, కొట్టె తిరుపతి, పూదరి లచ్చన్న, నాగుల శ్రీనివాస్, బొండ తిరుపతి, పర్వతి తిరుపతిని ఎన్నుకున్నారు.
మండల మహిళా కమిటీ..
అధ్యక్షురాలిగా కుష్నపల్లి సుగుణ, ఉపాధ్యక్షురాలిగా పేరం తిరుమల, ప్రధాన కార్యదర్శిగా తిరుమల సుగుణ, సంయుక్త కార్యదర్శిగా పోతరాజుల మల్లక్క, కోశాధికారిగా చెన్న జయ, ప్రచార కార్యదర్శిగా కొట్టె భూమక్క, కార్యవర్గ సభ్యులుగా గాదాసు గంగమ్మ, కొట్టె భారతి, సీపెల్లి గౌర మ్మ, దాముక మీనా, ఎలిగేటి సుశీల, ముడిమడుగుల పద్మ, బొడ్డు సంతోషి, కరిడె ప్రమీల, తీర్థాల మమత, గుండా మీనాను ఎన్నుకున్నారు.
మండల బీసీ కమిటీ..అధ్యక్షుడిగా మొగిళి రాజయ్య, ఉపాధ్యక్షుడిగా ధర్ని శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా రాగుల లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా బుద్ధే బానయ్య, కోశాధికారిగా కోట విజయ్, ప్రచార కార్యదర్శిగా ఎనగందుల నరేశ్, కార్యవర్గ సభ్యులుగా ఎసంతుల జయరాం, చుంచు రాజయ్య, పన్యాల రాజు, దొమ్మటి సురేశ్, కొమ్ము నర్సయ్య, ఉట్నూరి చంద్రయ్య, ముత్యాల అంబటయ్య, కోట శంకర్, తిప్పని కుమార స్వామిని ఎన్నుకున్నారు.
మండల యువజన కమిటీ
అధ్యక్షుడిగా దొమ్మటి బాపు, ఉపాధ్యక్షుడిగా చిం తల శ్రీకాంత్, అల్లంల రాయుడు, అలిశెట్టి కోటి, ప్రధాన కార్యదర్శిగా గూడ హరీశ్ గౌడ్, అధికార ప్రతినిధిగా దొమ్మటి జగదీశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తనుగుల సుమన్, ఓడిగె కిరీటీ, సంయుక్త కార్యదర్శిగా గుర్రపు స్వామి, సింగతి రాజు, దేవి మల్లేశ్, ప్రచార కార్యదర్శిగా జుమ్మిడి ప్రేమ్రావు, చిప్పకుర్తి రవివర్మ, బొప్ప అంజయ్య, కోశాధికారిగా పల్లెపు వినోద్, కార్యవర్గ సభ్యులుగా గాదర్ల వెంకటేశ్, పచ్చునూరి లింగమూర్తి, బుద్ధే తిరుపతి, అసాధి చైతన్య, పోతు మల్లేశ్, గడికొప్పుల ప్రభాకర్, అప్పాసు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.