Adilabad
- Jan 19, 2021 , 01:00:36
VIDEOS
మంత్రి కొప్పులను కలిసిన నాయకులు

ఉట్నూర్రూరల్, జనవరి18: ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావు, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ సోమవారం కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని కేబీ కాంప్లెక్స్లో గల గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అదనపు గదులు నిర్మించి, ప్రయోగశాల ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారి వెంట టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు కాటం రమేశ్ ఉన్నారు.
తాజావార్తలు
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్
MOST READ
TRENDING