Adilabad
- Dec 02, 2020 , 00:31:31
VIDEOS
కనుల పండువగా దహీ హండీ..

ఆదిలాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలోని మంగమఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గోపాల కాల, దహీ హండీ కార్యక్రమం మంగళవారం ఉదయం కనుల పండువగా సాగింది. మఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భజనలు చేశారు. దహీ హండీ, గోపాల కాల నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
తాజావార్తలు
- రాహుల్కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- బెంగాల్ పోలింగ్పై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!
- శ్రీవారి సేవలో ఏ1 ఎక్స్ప్రెస్ టీమ్
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
MOST READ
TRENDING