Adilabad
- Oct 27, 2020 , 02:11:11
ధూంధాంగా దసరా వేడుకలు

- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం దసరా వేడుకలు ధూంధాంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శమీ పూజ చేయగా, పలుచోట్ల ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయుధ, వాహన పూజలు చేయగా, ఇక భక్తుల దర్శనాలతో ఆలయాలన్నీ సందడిగా మారాయి. ‘రామ్లీల’ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనంతో వేడుకలు ముగిశాయి. మరోవైపు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాత ప్రతిమలను సోమవారం వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. భైంసా పట్టణంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది.
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్తో కొట్టి చంపిన తల్లి
MOST READ
TRENDING