హైదరాబాద్: సీఎం కేసీఆర్కు కరోనాపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సీఎం ఐసోలేషన్లో ఉన్నారని రాష్ట్ర మంత్రి, సీఎం తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.
వైద్యుల బృందం నిరంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖుల నుంచి సామాన్యుల నుంచి సందేశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కోలుకోవాలని టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు, సినీ నటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..