Adilabad
- Jun 11, 2020 , 01:35:32
కలెక్టరేట్లో జాగ్రత్తలు..

కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు విధులకు వచ్చే ఉద్యోగులను ఉదయం థర్మల్ స్క్రీనింగ్ స్కానర్తో పరీక్షిస్తున్నారు. అలాగే మాస్కును తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కార్యాలయంలోకి అనుమతించడం లేదు. శానిటైజర్లను అన్ని సెక్షన్లలో అందుబాటులో ఉంచుతున్నారు.
- ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్
తాజావార్తలు
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
MOST READ
TRENDING