కొల్లామ్: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా కేరళలో జోరుగానే ప్రచారం కొనసాగిస్తున్నది. తాజాగా ఇవాళ కొల్లామ్ జిల్లాలోని కరుణగప్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, తనయ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ మాట్లాడారు.
అధికారం సాధించడమే లక్ష్యంగా కొంతమంది నేతలు చేసే హామీలను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ ఓటర్లకు సూచించారు. తాము తప్పుడు హామీలకు మోసపోయే రకం కాదనే విషయాన్ని ఈ ఎన్నికల్లో మీరు దేశానికి చాటుతారని తాను భావిస్తున్నానని ప్రియాంకా పేర్కొన్నారు. తప్పుడు హామీలు ఇచ్చేవారని, అవినీతి పాలకులను, అధికార దాహమే తప్ప ప్రజాసేవ పట్టనివారిని అస్సలు నమ్మకూడదని ఓటర్లకు పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
మమతాబెనర్జికి ఓటమి భయం పట్టుకుంది: కేంద్ర మంత్రి
ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్